Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ చేరిన టీమిండియా - పాక్ కెప్టెన్‌తో కోహ్లీ కరచాలనం!

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (13:18 IST)
ఇంగ్లండ్, జింబాబ్వే దేశాల్లో తమ క్రికెట్ టూర్లను ముగించిన భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ క్రికెట్ టోర్నీ కోసం దుబాయ్‌కు చేరుకుంది. దుబాయ్‌లో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా అక్కడకు చేరుకుంది. 
 
అయితే జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌ కోసం జట్టుతో కలిశాడు. ఈ సందర్భంగా కోహ్లీ సహచర ఆటగాళ్ళతో ఉల్లాసంగా గడిపారు. అంతేకాకుండా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో కలిసి షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించాడు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

Vijayamma: ఆ విషయంలో జగన్-భారతిని నమ్మలేం.. వైఎస్ విజయమ్మ

నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

తర్వాతి కథనం
Show comments