Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో వాలిన ప్రేమ పక్షులు విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (19:09 IST)
ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత చెత్త ప్రదర్శన కనపరిచిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, తన ప్రియురాలి అనుష్క శర్మతో కలిసి శనివారం ఉదయం ముంబైకు చేరుకున్నారు. వీరిద్దరు.. ఎయిర్ పోర్టును వెలుపలికి ఒకరిచేయి ఒకరు పట్టుకుని బయటకు రావడంతో ఫోటోగ్రాఫర్లు వారిని తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడ్డారు. 
 
కాగా, సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా ఆటగాళ్లలో కొందరు భారత్ చేరుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి పలు విడతలుగా వారు స్వదేశంలో అడుగుపెడుతున్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఢిల్లీకి చేరుకోగా, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ముంబైకు చేరారు. అలాలగే, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి కూడా ముంబైనే దిగినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments