Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ఒకటి కానున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ: రహస్యంగా..?

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మళ్లీ కలవనున్నారా... ప్యాచప్..?

Webdunia
బుధవారం, 9 మార్చి 2016 (09:36 IST)
ప్రేమపక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మళ్లీ ఒకటి కాబోతున్నారని తెలిసింది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ను గెలిపించిన కోహ్లీకి అనుష్క ఫోన్ చేసి అభినందనలు తెలిపిందని సమాచారం. ఆ రోజు చాలాసేపు మాట్లాడుకున్న ఈ ఇద్దరూ త్వరలోనే రహస్యంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారట. 
 
దీంతో తాను నటిస్తున్న ''సుల్తాన్'' సినిమా షూటింగ్‌కు అనుష్క మూడు రోజుల విరామం ఇచ్చి మరీ కోహ్లీని కలిసి అతనితో విభేదాలను పరిష్కరించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. స్వదేశంలో టీ-20 ప్రపంచకప్‌ మొదలైన నేపథ్యంలో ఈ ప్రేమపక్షుల ప్యాచప్‌ చర్చనీయాంశమైంది. 
 
ఇకపోతే.. మహిళా దినోత్సవం సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్లో ప్రత్యేక సందేశం పోస్ట్‌ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే దేశంలో అత్యాచారాలు, చిన్నారులపై వివక్ష ఎక్కువైన నేపథ్యంలో మహిళలపై తన గౌరవాన్ని చాటుకున్నాడు. సమాజంలో సగటు మహిళకు ఎదురవుతున్న ఇబ్బందులపై క్షమించండని కోరుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments