Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మ్యాచ్‌లో సందడి చేసిన వెంకీ

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:11 IST)
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వీలైనప్పుడల్లా స్టేడియంకు వెళ్లి అక్కడ సందడి చేస్తుంటాడు వెంకీ. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతుండటంతో వెంకీ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఏటా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లకు ఆయన హాజరై సందడి చేస్తుంటారు. 
 
నిన్న ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో టాలీవుడ్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ తళుక్కుమన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ - రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ను నేరుగా చూసి వెంకటేష్ క్రికెటర్లలో ఉత్సాహం నింపాడు, స్టేడియంలో వెంకీని చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. 
 
వెంకటేష్‌కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు.  ఇండియాలో జరిగిఏ వన్ డే, టెస్ట్ మ్యాచ్‌‌లతోపాటు ఐపీఎల్ మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడటం వెంకటేష్‌కు అలవాటు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments