Webdunia - Bharat's app for daily news and videos

Install App

U-19 భారత్ జట్టులో కరోనా కలకలం: ఆరుగురికి కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (10:25 IST)
భారత అండర్ -19 కెప్టెన్ యష్ ధుల్, అతని డిప్యూటీ షేక్ రషీద్, వారి నలుగురు సహచర జట్టు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. బుధవారం ట్రినిడాడన్‌లోని టరూబాలో ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్ బి ప్రపంచ కప్ గేమ్ నుండి వారు నిష్క్రమించారు.

 
ధూల్, రషీద్‌తో పాటు, బ్యాటర్ ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్‌లు కూడా వైరస్ బారిన పడ్డారు. ఈ కారణంగా ఐర్లాండ్‌పై భారతదేశం కేవలం ఫీల్డింగ్ చేయలేకపోయింది.

 
బీసిసిఐ వెల్లడించిన వివరాల ప్రకారం, సిద్ధార్థ్ RT-PCR పరీక్షలో పాజిటివ్ అని తేలింది. వాసు, మానవ్‌ల ఫలితాలు ఇంకా రావాల్సి వుంది. వారికి కరోనా లక్షణాలు వున్నప్పటికీ రాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ అని తేలింది. దీంతో ముందు జాగ్రత్తచర్యగా వారిని క్వారెంటైన్లో వుంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments