Webdunia - Bharat's app for daily news and videos

Install App

U-19 భారత్ జట్టులో కరోనా కలకలం: ఆరుగురికి కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (10:25 IST)
భారత అండర్ -19 కెప్టెన్ యష్ ధుల్, అతని డిప్యూటీ షేక్ రషీద్, వారి నలుగురు సహచర జట్టు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. బుధవారం ట్రినిడాడన్‌లోని టరూబాలో ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్ బి ప్రపంచ కప్ గేమ్ నుండి వారు నిష్క్రమించారు.

 
ధూల్, రషీద్‌తో పాటు, బ్యాటర్ ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్‌లు కూడా వైరస్ బారిన పడ్డారు. ఈ కారణంగా ఐర్లాండ్‌పై భారతదేశం కేవలం ఫీల్డింగ్ చేయలేకపోయింది.

 
బీసిసిఐ వెల్లడించిన వివరాల ప్రకారం, సిద్ధార్థ్ RT-PCR పరీక్షలో పాజిటివ్ అని తేలింది. వాసు, మానవ్‌ల ఫలితాలు ఇంకా రావాల్సి వుంది. వారికి కరోనా లక్షణాలు వున్నప్పటికీ రాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ అని తేలింది. దీంతో ముందు జాగ్రత్తచర్యగా వారిని క్వారెంటైన్లో వుంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments