Webdunia - Bharat's app for daily news and videos

Install App

U-19 భారత్ జట్టులో కరోనా కలకలం: ఆరుగురికి కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (10:25 IST)
భారత అండర్ -19 కెప్టెన్ యష్ ధుల్, అతని డిప్యూటీ షేక్ రషీద్, వారి నలుగురు సహచర జట్టు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. బుధవారం ట్రినిడాడన్‌లోని టరూబాలో ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్ బి ప్రపంచ కప్ గేమ్ నుండి వారు నిష్క్రమించారు.

 
ధూల్, రషీద్‌తో పాటు, బ్యాటర్ ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్‌లు కూడా వైరస్ బారిన పడ్డారు. ఈ కారణంగా ఐర్లాండ్‌పై భారతదేశం కేవలం ఫీల్డింగ్ చేయలేకపోయింది.

 
బీసిసిఐ వెల్లడించిన వివరాల ప్రకారం, సిద్ధార్థ్ RT-PCR పరీక్షలో పాజిటివ్ అని తేలింది. వాసు, మానవ్‌ల ఫలితాలు ఇంకా రావాల్సి వుంది. వారికి కరోనా లక్షణాలు వున్నప్పటికీ రాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ అని తేలింది. దీంతో ముందు జాగ్రత్తచర్యగా వారిని క్వారెంటైన్లో వుంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments