Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లి 1, హర్భజన్ 0, రాయుడు 0, ధోని 5... మరీ ఇంత ఘోరంగానా....?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (20:33 IST)
ట్వంటీ-20లో మరోసారి టీమిండియా సఫారీల దెబ్బకు గిలగిలలాడిపోయింది. పటిష్టమైన బౌలింగుతో టీమిండియా బ్యాట్సమన్లను వరసబెట్టి పెవిలియన్ కు పంపారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసేందుకు దిగిన భారత ఆటగాళ్లు, ఆడేందుకు కాదు... పెవిలియన్ ఎటు ఉన్నదా అన్నట్లు వికెట్లు కూల్చేసుకుంటూ క్యూ కట్టారు. 
 
రోహిత్ శర్మ 22, ధావన్ 11, కోహ్లి 1, రైనా 22, రాయుడు 0, ధోనీ 5, పటేల్ 9, హర్భజన్ 0, కుమార్ 0... ఇలా వరసబెట్టి ఔటయ్యారు. ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు మరీ స్వల్ప స్కోరుకే వెనుదిరగడం చూస్తుంటే సిరీస్ సఫారీలకు అప్పజెప్పేట్లున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 17.2 ఓవర్లకు ఆలౌట్ అయి కేవలం 92 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ స్కోరును సఫారీలు అవలీలగా లాగించేస్తారనడంలో సందేహం ఏముంది...?

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments