Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మ్యాచ్‌కు తొలిసారి ఆతిథ్యమిస్తున్న వైజాగ్.. నేడు ముంబై - సన్‌రైజర్స్‌ మ్యాచ్‌

Webdunia
ఆదివారం, 8 మే 2016 (11:04 IST)
సాగరతీరం విశాఖపట్టణం తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌కు తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. కోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర నుంచి టోర్నీ మ్యాచ్‌‍లను ఇతర ప్రాంతాలకు తరలించడంతో ఈ మ్యాచ్ ఆతిథ్యం వైజాగ్‌కు దక్కింది. దీంతో విశాఖపట్నంలో తొలి పోరు ఆదివారం జరుగనుంది. 
 
స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. గత సీజన్లలో హైదరాబాద్‌కు సొంత మైదానంగా నిలిచిన వైజాగ్‌ స్టేడియం ఈ సారి ముంబైకి హోమ్‌ గ్రౌండ్‌గా మారడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
ఇక ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకూ కీలకంగా మారనుంది. చెరో ఐదు విజయాలతో పది పాయింట్లతో ఉన్న ముంబై, రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గి నాకౌట్‌కు మరింత దగ్గరవ్వాలని భావిస్తున్నాయి. ముంబై జట్టును కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యం వహిస్తుండగా, రైజర్స్‌ జట్టుకు వార్నర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌కు సుమారు వెయ్యి మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 42 సీసీ కెమెరాలు అమర్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

తర్వాతి కథనం
Show comments