Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయో బబుల్ అతిక్రమణ.. శ్రీలంక క్రికెటర్లపై ఏడాది నిషేధం

Webdunia
శనివారం, 31 జులై 2021 (10:01 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూనే వుంది. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా బారిన పడ్డారు. వీరిలో క్రికెటర్లు కూడా వున్నారు. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు.

దీంతో ఆయా క్రికెట్ బోర్డులు అప్రమత్తం అయ్యాయి. తాజాగా బయో బబుల్ అతిక్రమించారని ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఏడాది పాటు నిషేదం విధించింది. 
 
లంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా, ధనుష్క గుణతిలకపై ఏడాది నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వారు ఇంగ్లాండ్ పర్యటనలో బయో బబూల్ అతిక్రమించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cloudburst: జమ్మూ కాశ్మీర్‌ జల విషాధం: 45 మంది మృతి, 120 మందికి గాయాలు (video)

ఈసారి పౌరులకు డబుల్ దీపావళి.. జీఎస్టీపై భారీ కోత.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు: మోదీ

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై జెండా ఆవిష్కరణ- పాక్‌కు మోదీ వార్నింగ్ (video)

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments