Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎస్ ధోనీ మొదటి లవర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందట!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి ప్రేయసి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందట. ఈ విషయం ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎంఎస్ ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ అనే చిత్రంలో ప్రస్త

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (11:31 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి ప్రేయసి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందట. ఈ విషయం ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎంఎస్ ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ అనే చిత్రంలో ప్రస్తావన ఉందట. 
 
ఇందులో వివాహానికి పూర్వం అతడి ప్రేమ జీవితానికి సంబంధించిన వివరాలు ఉంటాయని అనుకుంటుంటే.. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధోనీ ప్రేమ కథకు సంబంధించిన సీన్లను నటించినప్పుడు తన గుండె భారమైందని అంటూ పలు ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 
 
20 యేళ్ల వయసులో ఉన్నప్పటి ప్రేమ కథ అది అని టాక్. ఆమె పేరు ప్రియాంక ఝా అని సమాచారం. ఒకవైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ, జాతీయ జట్టులో స్థానం కోసం ధోనీ ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆమె పరిచయం అయ్యిందని.. ధోనీ ఎదుగుతున్న దశలో ఒక రోడ్ యాక్సిడెంట్ లో ప్రియాంక మరణించిందని సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

తర్వాతి కథనం
Show comments