Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉఫ్... నరాల తెగే ఉత్కంఠ... హమ్మయ్య కోహ్లి సేన గెలిచింది... 5 పరుగుల తేడాతో....

భారత్ - ఇంగ్లాండు జట్ల మధ్య నాగపూర్లో జరిగిన రెండో టీ20లో భారత్ నరాల తెగే ఉత్కంఠ మధ్య ఇంగ్లాండును 5 పరుగుల తేడాతో ఓడించింది. ఇంగ్లాండు ముందు 145 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన టీమ్ ఇండియాకు ఇంగ్లాండు బ్యాట్సమన్లు రూట్(38), స్టోక్స్(38) చుక్కలు చూపించా

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (23:11 IST)
భారత్ - ఇంగ్లాండు జట్ల మధ్య నాగపూర్లో జరిగిన రెండో టీ20లో భారత్ నరాల తెగే ఉత్కంఠ మధ్య ఇంగ్లాండును 5 పరుగుల తేడాతో ఓడించింది. ఇంగ్లాండు ముందు 145 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన టీమ్ ఇండియాకు ఇంగ్లాండు బ్యాట్సమన్లు రూట్(38), స్టోక్స్(38) చుక్కలు చూపించారు. ఐతే బుమ్రా, నెహ్రాల దెబ్బకు ఇద్దరూ అవుట్ కావడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. ఇంతలో బట్లర్ ప్రమాదకరమైన బ్యాట్సమన్ గా మారాడు. చివరి 19 ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్స్ లిఫ్ట్ చేసి విజయం ఇంగ్లాండు వశమవుతుందన్న అనుమానాలు రేకెత్తించాడు. దీనితో ఇండియన్ ఆటగాళ్లకు గుండెల్లో రైళ్లు పరుగెడినంత పనైంది. 
 
గ్యాలరీలో టీమిండియా అభిమానులు ఊపిరి బిగపట్టి ఆటన చూస్తున్నారు. 6 బంతుల్లో 8 పరుగులు చాలు. లక్ష్యం ఛేదించదగ్గదే. ఇంకేముంది... అందరూ ఉత్కంఠతతో చూస్తున్న తరుణంలో బుమ్రా మొదటి బంతి వేసాడు. ప్రమాదకర బ్యాట్సమన్ రూట్ అవుటయ్యాడు. రెండవ బంతి బట్లర్ కి, పరుగేమీ రాలేదు. మూడవ బంతి మరో ప్రమాదకర బ్యాట్సమన్ బట్లర్ వికెట్టును గిరాటేసింది. ఇక అంతే... భారత్ విజయం దాదాపు ఖాయమైంది. ఐతే చివరి బంతి వరకూ ఉత్కంఠ సాగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

సింహంతో స్కైడైవింగ్.. వీడియో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

తర్వాతి కథనం
Show comments