సొంతగడ్డపై ఆసీస్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మకు విశ్రాంతి..

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (15:14 IST)
ఆసియా కప్‌ ముగిసిన వెంటనే టీమిండియా మరో సమరానికి సై అంటోంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో ఆడనున్న టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. కాగా తొలి రెండు వన్డేలకు 15మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించిన సెలక్టర్లు.. మూడో వన్డేకు మాత్రం 17మంది సభ్యులను ఎంపిక చేశారు. 
 
ఈ వన్డే సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లకు కూడా విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో సెలక్టర్లు కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. 
 
అంతేకాకుండా వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా బాధ్యతలు చేపట్టనున్నాడు. మూడో వన్డేకు మాత్రం రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

తర్వాతి కథనం
Show comments