T20 World Cupలో అత్యధిక వికెట్లు.. చరిత్ర సృష్టించేందుకు 3 వికెట్ల దూరంలో అర్షదీప్

సెల్వి
శనివారం, 29 జూన్ 2024 (15:27 IST)
కెన్సింగ్టన్ ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే టీ-20 ప్రపంచ కప్ 2024లో చివరి పోరుకు భారత్ సిద్ధమవుతున్న వేళ, ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై అందరి దృష్టి ఉంటుంది. 7.50 ఎకానమీ రేటుతో 15 వికెట్లతో, టోర్నమెంట్ ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును బద్దలు కొట్టడానికి అర్ష్‌దీప్‌కి కేవలం మూడు వికెట్ల దూరంలో వున్నాడు. 
 
17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఫజల్‌హాక్ ఫరూఖీ వున్నాడు. ఇతడిని వెనక్కి నెట్టి ఆ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ రావాలంటే.. రెండు వికెట్లు పడగొట్టాల్సి వుంటుంది. 
 
ప్రపంచ కప్ ఫైనల్‌ కోసం ఓటమి ఎరుగని భారత్-దక్షిణాఫ్రికా రెండు జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్న వేళ అర్ష్‌దీప్ సింగ్ ఆటతీరు కీలకం కానుంది. ఆరంభంలో వికెట్లు తీయడంతోపాటు డెత్ ఓవర్లలో ఒత్తిడిని కొనసాగించడంలో అతని సత్తా భారత్ విజయాల్లో కీలకంగా మారింది.
 
ఫైనల్ అతనికి అత్యధిక అవుట్‌ల రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సువర్ణావకాశాన్ని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు

ఇద్దరు స్నేహితుల సరదా పెను ప్రమాదానికి దారితీసింది (వీడియో)

ఇరాన్ పని ముగించి క్యూబా సంగతి చూస్తా: డొనాల్డ్ ట్రంప్

వైకాపా విధ్వంసంతో నవ్యాంధ్ర 30 యేళ్లు వెనక్కి వెళ్లింది : పవన్ కళ్యాణ్

13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya: ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి నిర్మిస్తున్న టెక్స్ లా ప్రారంభం

Janhvi Kapoor: రామ్ చరణ్... పెద్ది లో గ్లామరస్‌ జాన్వీ కపూర్ పోస్టర్‌

Virosh Manyavar: ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్‌తో గ్లోబల్ రికార్డ్ విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

తర్వాతి కథనం
Show comments