Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా జెర్సీ రంగు మారుతోంది... సింహభాగం కాషాయం రంగులోకి...

ఠాగూర్
మంగళవారం, 7 మే 2024 (10:26 IST)
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీ జరుగనుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మరో నలుగురు ఆటగాళ్లను రిజర్వు బెంచ్ కోసం ఎంపిక చేసింది. అయితే, ఈ టోర్నీ కోసం టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలు ధరించనున్నట్టు తెలుస్తుంది. 
 
ఈ మేరకు బీసీసీఐ నూతన జెర్సీల ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేయగా, వాటిని క్రికెట్ అభిమానులు లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. భుజాలు, చేతులపై కాషాయ రంగు, వాటిపై తెల్లని చారలు, మిగతా అంతా బ్లూ రంగులో ఈ జెర్సీ ఉంది. ఇదే రకం జెర్సీని టీమిండియా ఆటగాళ్ళు 2019 వరల్డ్ కప్ సమయంలోనూ ధరించారు. ఇటీవలికాలంలో ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనేటపుడు టీమిండియా వేర్వేరు జెర్సీ ధరిస్తూ వస్తుంది. మరి ఈసారైనా కొత్త జెర్సీ లక్ తెలుస్తుందేమో చూడాలి. 2011 తర్వాత టీమిండియా ఏ ఐసీసీ ఈవెంట్‌లోనూ నెగ్గలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

తర్వాతి కథనం
Show comments