Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ : బీసీసీఐకు షాక్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఈనెల 9వ తేదీ నుంచి రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ దేశాల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం తమ వద్ద పైసా డబ్బులు లేవని, నిధులు ఇస్తేగానీ మ్యాచ్ నిర్వహించలేమని సుప్రీంకోర్టులో

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (19:31 IST)
ఈనెల 9వ తేదీ నుంచి రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ దేశాల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం తమ వద్ద పైసా డబ్బులు లేవని, నిధులు ఇస్తేగానీ మ్యాచ్ నిర్వహించలేమని సుప్రీంకోర్టులో బీసీసీఐ అత్యవసర పిటీషన్‌ను దాఖలు చేసింది. 
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు... మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం రూ.56 లక్షలు ఖర్చు చేసేందుకు బీసీసీఐకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నిధుల నుంచి బీసీసీఐ ఆ డబ్బులను తీసుకుని మ్యాచ్‌ నిర్వహణకు ఖర్చు చేయనుంది.
 
కాగా, లోథా కమిటీ సంస్కరణలు అమలు చేయడానికి బీసీసీఐ తాత్సారం చేస్తుండగా, అలా చేయకపోతే నిధులు విడుదల చేయడంలో తామేమీ చేయలేమని లోథా కమిటీ స్పష్టం చేసింది. నిధులు ఖర్చు చేయకుండా బ్యాంక్ లావాదేవీలను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో 36 గంటల్లో భారత్ మాపై దాడి చేయొచ్చు.. పాక్ మంత్రి : వణికిపోతున్న పాకిస్థాన్

PM Modi: ఉగ్రవాదాన్ని దెబ్బతీయడం మన జాతీయ సంకల్పం- మోదీ

అత్యాచారం చేసిన బాధితురాలినే పెళ్లి చేసుకున్న నిందితుడు.. అయినా జైలులోనే...

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments