Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం కోర్టులో అనురాగ్ ఠాకూర్‌పై శ్రీనివాసన్ పిటిషన్

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (11:36 IST)
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌ల మధ్య రచ్చ మళ్లీ మొదలైంది. శ్రీనిని బోర్డు సమావేశాలకు అనుమతించడంపై స్పష్టత కావాలంటూ బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్‌లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఠాకూర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని తాజాగా శ్రీనివాసన్ తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాడు.
 
బోర్డు పిటిషన్‌లో ఠాకూర్‌ సమర్పించిన స్టేట్‌మెంట్లు, తప్పుడు అఫిడవిట్‌లు కోర్టును తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని శ్రీని ఆరోపించాడు. ఆగస్టు 28న జరిగిన వర్కింగ్‌ కమిటీ మీటింగ్‌కు శ్రీని బలవంతంగా హాజరయ్యాడని పిటిషన్‌లో ఠాకూర్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్ టీమ్ చెన్నైకి వాటాలు బదలాయింపులు జరిగిన ట్రస్టులో శ్రీనివాసన్ సభ్యుడుని, ఇది కచ్చితంగా పరస్పర విరుద్ధ లాభం కిందకు వస్తుందని కూడా బోర్డు పేర్కొంది. 
 
అయితే ఇదంతా తప్పుడు సమాచారమని శ్రీని కౌంటర్‌ దాఖలు చేశాడు. అందుకు సాక్ష్యంగా బోర్డు కోశాధికారి అనిరుధ్‌ చౌదరి, ఉపాధ్యక్షుడు టీసీ మాథ్యూస్‌, కేరళ క్రికెట్‌ సంఘం సంయుక్త కార్యదర్శి జయేష్‌ జార్జ్‌ల అఫిడవిట్‌లను జత చేశాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments