Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామతీర్థంలోనే శ్రీరామ కల్యాణం ప్రభుత్వమే నిర్వహించాలి.. ఆమరణ దీక్ష!

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (14:28 IST)
రాష్ట్రం విడిపోయాక ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామ కల్యాణం జరగాలని శ్రీనివాసానంద సరస్వతి ఆమరణ దీక్షకు దిగారు. దీంతో శ్రీరామ కల్యాణం విషయం చర్చనీయాంశంగా మారింది.

అలాగే విజయనగరం జిల్లాలోని రామతీర్థంలోనే శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, శ్రీనివాసానంద సరస్వతి ఆమరణ దీక్షకు దిగారు.
 
గురువారం ఉదయం మహారాజుకోట దగ్గర శ్రీనివాసానంద సరస్వతి దీక్షకు దిగారు. ఆయన ఆమరణ దీక్షకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. కాగా, అభిజిత్‌ లగ్నంలో శ్రీరామ కల్యాణం జరగకపోతే ఆంధ్రప్రదేశ్‌‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని విశ్రాంత ప్రొఫెసర్‌ ఏవీ సుబ్బారావు హెచ్చరించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments