Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగక్కర స్థానంలో ఉపుల్ తరంగకు చోటు: చివరి టెస్టులో పెరీరా ఆడుతాడా?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (18:44 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పేసిన శ్రీలంక స్టార్ ప్లేయర్ కుమార సంగక్కర స్థానంలో ఉపుల్ తరంగను జట్టులోకి ఎంపిక చేశారు. భారత్, శ్రీలంక మధ్య మూడో టెస్టు మ్యాచ్ నిర్ణయాత్మకం కావడంతో లంక బోర్డు జట్టులో మార్పులు చేర్పులు చేసే పనిలో పడింది. భారత్-శ్రీలంకల మధ్య చివరి టెస్టు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో శుక్రవారం ప్రారంభం కానుంది. 
 
భారత్‌తో రెండో టెస్టు అనంతరం కుమార సంగక్కర క్రికెట్‌కు గుడ్ బై చెప్పేయడంతో అతని స్థానంలో ఉపుల్ తరంగను జట్టులోకి తీసుకున్నారు. కెరీర్లో ఇప్పటిదాకా 20 టెస్టులాడిన తరంగ 31.80 సగటుతో 1113 పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక చివరి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ తరిందు కౌశల్ ఆడటం డౌటేనని దీంతో హార్ట్ హిట్టర్ కుశాల్ పెరీరాకు చోటు కల్పించే ఛాన్సున్నట్లు తెలుస్తోంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments