Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : ఇండో పాక్ మ్యాచ్‌కు వేదిక ఖరారు!

Webdunia
గురువారం, 13 జులై 2023 (10:51 IST)
ఆసియా క్రికెటో టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు వేదిక ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక పోరు శ్రీలంకలో జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ బుధవారం ధ్రువీకరించాడు. గురువారం డర్బన్‌లో జరుగనున్న ఐసీసీ బోర్డు సమావేశానికి ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ జాకా అప్రాఫ్ కలిసి భారత్, పాక్ మ్యాచ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ధుమాల్ తెలిపాడు. 
 
'పీసీబీ చైర్మన్ అష్రాఫ్‌ను మా కార్యదర్శి కలిశాడు. ఆసియా కప్ షెడ్యూల్ ఖరారైంది. ముందు అనుకున్నట్లే టోర్నీ కొనసాగుతుంది. లీగ్ దశలో 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయి. భారత్, పాక్ మ్యాచ్ సహా తొమ్మిది మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమిస్తుంది. ఇరు జట్లు ఫైనల్ చేరుకుంటే లంకలోనే తుదిపోరు జరుగుతుంది. ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌లో భారత్ పర్యటిస్తుంందన్న కథనాల్లో నిజం లేదు. అలాంటి చర్చే జరగలేదు. భారత్, మా కార్యదర్శి పాకిస్థాన్‌కు వెళ్లడం లేదు. షెడ్యూల్ మాత్రమే ఖరారైంది' అని ధూమల్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments