Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత పర్యటన కోస శ్రీలంక జట్టు ఇదే...

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (11:09 IST)
ఈ నెల 24వ తేదీ నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా తొలుత టీ-20 సిరీస్ ఈ నెల 24వ తేదీన ప్రారంభమవుతుంది. ఇందుకోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు దాసున్ షనక సారథ్యం వహిస్తారు. 
 
ఈ సిరీస్‌లో శ్రీలంక జట్టు మూడు ట్వంటీ20లతో పాటు.. రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో లంక జట్టు 1-4 తేడాతో ఓడిపోయింది. కానీ, భారత్ మాత్రం మంచి జోరుమీదుంది. స్వదేశంలో జరిగిన వన్డే, ట్వంటీ20 సిరీస్‌లలో విజయం సాధిస్తూ వస్తుంది. ఈ పర్యటన కోసం వెల్లడించిన లంక జట్టు వివరాలను పరిశీలిస్తే... 
 
శ్రీలంక జట్టు వివరాలు.. 
దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమల్, దనుష్క గుణతిలక, కామిల్ మిశ్రా, జనిత్ లియనాగె, వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, లహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరన్ ఫెర్నాండో, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండెర్‌సే, ప్రవీణ్ జయవిక్రమ, ఆషియన్ డేనియల్ (మినిస్టీరియల్ అప్రూవల్‌ను బట్టి)
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments