Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టంబరు 28న నుంచి భారత్‌లో సౌతాఫ్రికా పర్యటన

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (08:18 IST)
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ సిరీస్ జరుగనుంది. సెప్టెంబరు 28వ తేదీ నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. ఆ తర్వాత అక్టోబరు ఆరో తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మొత్తం మూడేసి వన్డే, టీ20 మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు వచ్చే నెలలో భారత్ ‌పర్యటనకు రానుంది. 
 
సెప్టెంబరు 28న టీ20 సిరీస్ మొదలుకానుండగా, అక్టోబరు 6వ తేదీన వన్డే సిరీస్‌ మొదలుకానుంది. అక్టోబరు 11వ తేదీ నాటికి సిరీస్‌లను పూర్తి చేసుకోనున్న సౌతాఫ్రికా తన పపర్యటను ముగించుకుంటుంది. ఈ మేరకు రెండు సిరీస్‌ల పూర్తి షెడ్యూల్‌ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా బుధవారం రాత్రి ప్రకటించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments