Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ మ్యాచ్‌లపై నిషేధం: బోర్డు

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (09:35 IST)
దక్షిణాఫ్రికాలో ఏడాది పాటు క్రికెట్.. రగ్బీ అంతర్జాతీయ మ్యాచులేవీ నిర్వహించకుండా నిషేధం విధించింది. ఈ రెండు క్రీడల్లో జాతి వివక్ష నడుస్తుండటమే ఈ నిర్ణయానికి కారణమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. క్రికెట్ రగ్బీ క్రీడల్లో నల్లజాతీయులకు అవకాశమివ్వకుండా.. తెల్ల జాతీయులకే పెద్ద పీట వేస్తుండటంతో దక్షిణాఫ్రికా క్రీడామంత్రి ఫికిలి ఎంబాలులా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
ఏడాది పాటు దక్షిణాఫ్రికాలో టోర్నమెంట్లు.. మేజర్ మ్యాచ్‌లు ఏవీ నిర్వహించకుండా నిషేధం విధించారు. నల్లజాతీయులను ప్రోత్సహించడంలో ఒక్క ఫుట్బాల్ క్రీడ మాత్రమే ముందున్నదని.. కాబట్టి ఆ ఆటకు నిషేధం వర్తించబోదని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెట్లో జాతి వివక్ష ఆరోపణలు ఈనాటివి కావనే విషయం తెలిసిందే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments