Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం - సఫారీల తడబాటు

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (15:37 IST)
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆదివారం నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. మొత్తం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డే మ్యాచ్ జోహనెన్స్‌బర్గ్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌‌లో తొలుత సఫారీ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా భారత బౌలర్లధాటికి సఫారీలు 73 పరుగులకే ఎనిమిది వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 
 
ఆ జట్టులో ఓపెనర్ హెండ్రిక్స్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ జోర్జి 28 పరుగులు చేశాడు. ఆతర్వాత డెర్ డుస్సెన్ 0, కెప్టెన్ మార్క్‌రమ్ 12, క్లాసెన్ 6, డేవిడ్ మిల్లర్ 2, ముల్డర్ 0, మహరాజ్ 4 చొప్పున పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజ్‌లో అండిలీ 24, బర్గర్ 4 పరుగుల చొప్పున క్రీజ్‌లో ఉన్నారు. 
 
మరోవైపు, ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత జట్టులో కేఎల్ రాహుల్, గ్వైకాడ్, సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్సర్ పటేల్, హర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments