Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగూలీకి ఛాతినొప్పి.. మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (15:13 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీకి మళ్లీ ఛాతినొప్పి వచ్చింది. దీంతో ఆయన మళ్లీ ఆస్పత్రిలో చేరారు. బుధవారం మధ్యాహ్నం గుండె నొప్పితో బాధపడటంతో కుటుంబసభ్యులు కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
 
కాగా, గంగూలీ ఛాతీలో నొప్పితో బాధపడడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే ఆయనకు వ్యాయామం చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో కోల్‌కతా ఉడ్‌లాండ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు ఆయనకు ఏంజియోప్లాస్టీ నిర్వహించారు. 
 
అవసరమైతే మరోసారి ఏంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని ఈ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సర్జరీ అనంతరం గంగూలీ కోలుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషించారు. ఆయన మరోసారి ఆసుపత్రిపాలవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. 
 
సౌరవ్ గంగూలీ గుండెకు ఏమైందన్న ఆందోళనలో ఫ్యాన్స్ ఉన్నారు. మొన్నటికి మొన్న యాంజియోప్లాస్టీ చేయగా, ఇంతలోనే గుండె నొప్పి ఏంటని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments