Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌.. సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే?

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (11:44 IST)
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌పై మాటెత్తారు. పాకిస్థాన్‌తో క్రికెట్ తమ పరిధిలో లేదని గంగూలీ పేర్కొన్నాడు. ఈ విషయంలో తుది నిర్ణయం భారత ప్రభుత్వానిదేనని గంగూలీ స్పష్టం చేశారు.

భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు ముంబైపై ఉగ్రదాడుల తర్వాత తెగిపోయిన నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య క్రికెట్ ఆడటం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి వుందని గంగూలీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ తెలిపారు. 
 
కానీ భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు త్వరలోనే బలపడతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరక్టర్ వసీం ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పీసీబీలో చేరి ఆరు నెలలు గడిచిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కాగా.. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ముంబై పేలుళ్ల అనంతరం టెస్టు, వన్డే, టీ20 క్రికెట్ సిరీస్‌లు జరగట్లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments