Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా అంటే చెన్నై ప్రజలకు లెక్క లేదా?

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (18:45 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చెన్నై ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై క్రికెటర్ అశ్విన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైనాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో 125 కరోనా కేసులు నమోదు కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కారణంగా పలు రాష్ట్రాల్లో ఎమెర్జెన్సీ ప్రకటించడం జరిగింది. అయితే తమిళనాడు రాజధాని చెన్నై ప్రజలు మాత్రం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మండిపడ్డాడు. 
 
ఇందులో భాగంగా ట్విట్టర్‌లో స్పందించిన అశ్విన్.. ప్రపంచ దేశాల్లో ప్రజలకు పలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో చెన్నై ప్రజలు మాత్రం ఎండలో కరోనా వ్యాపించదనే గుడ్డి నమ్మకంలో వున్నారని.. నమ్మే విషయాలన్నీ జరగవని అశ్విన్ ఎత్తిచూపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

తర్వాతి కథనం
Show comments