Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మృతి మంధాన అదరగొట్టింది.. 49 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (20:18 IST)
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ముంబై వేదికగా జరిగిన రెండో టీ-20 థ్రిల్లర్ సినిమాలా సాగింది. ఈ మ్యాచ్‌ సూపర్ ఓవర్‌లో టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియాపై శివతాండవం చేసింది స్మృతి మంధాన. 
 
దీంతో భారత్ గెలుపును కైవసం చేసుకుంది. 188 పరుగుల టార్గెట్‌ను చేరుకునేందుకు బరిలోకి దిగిన భారత్ సరిగ్గా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించింది.  దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారి తీసింది. 
 
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు బంతుల్లో 20 పరుగులు సాధించింది. చివరి మూడు బంతులను ఆడిన స్మృతి మంధాన వరుసగా 4,6,3 బాదింది. 
 
అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగగా.. 16 పరుగులకే పరిమితం అయ్యింది. ఫలితంగా భారత్ సూపర్ ఓవర్‌లో గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకుముందు లక్ష్యచేధనలో స్మృతి మంధాన ఆస్ట్రేలియాపై శివతాండవం చేసింది. 49 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు

ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : రాజాసింగ్

దేశంలో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్.. ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు

'మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు' అని చెప్పినందుకు బాధితురాలిపైనే ఖాకీ దంపతుల దాడి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

తర్వాతి కథనం
Show comments