Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాలో కరోనా కలకలం - పలువురు క్రికెటర్లకు పాజిటివ్

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (10:01 IST)
ఈ నెల ఆరో తేదీ నుంచి వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ జట్టుతో ఆడే భారత క్రికెట్ జట్టును కూడా ఇటీవల బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. అయితే, భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగింది. పలువరు క్రికెటర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. 
 
ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత ఆటగాళ్లలో ముగ్గురు కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఓపెనర్ శిఖర్ ధవాన్, రుతురాజ్ గ్వైకాడ్, శ్రేయాస్ అయ్యర్‌లకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అలాగే, నైట్ బౌలర్ నవదీప్ సైనీ కూడా కరోనా బారినపడ్డాడు. మరో ముగ్గురు సహాయక సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకింది. 
 
కాగా, వెస్టిండీస్ జట్టుతో ఈ నెల 6వ తేదీన టీమిండియా తొలి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఇది భారత క్రికెట్ జట్టుకు 1000వ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక వన్డే మ్యాచ్‌కు భారత్‌కు ముందు కరోనా షాక్ తగలడం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం జట్టు సభ్యులంతా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments