Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాలో కరోనా కలకలం - పలువురు క్రికెటర్లకు పాజిటివ్

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (10:01 IST)
ఈ నెల ఆరో తేదీ నుంచి వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ జట్టుతో ఆడే భారత క్రికెట్ జట్టును కూడా ఇటీవల బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. అయితే, భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగింది. పలువరు క్రికెటర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. 
 
ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత ఆటగాళ్లలో ముగ్గురు కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఓపెనర్ శిఖర్ ధవాన్, రుతురాజ్ గ్వైకాడ్, శ్రేయాస్ అయ్యర్‌లకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అలాగే, నైట్ బౌలర్ నవదీప్ సైనీ కూడా కరోనా బారినపడ్డాడు. మరో ముగ్గురు సహాయక సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకింది. 
 
కాగా, వెస్టిండీస్ జట్టుతో ఈ నెల 6వ తేదీన టీమిండియా తొలి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఇది భారత క్రికెట్ జట్టుకు 1000వ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక వన్డే మ్యాచ్‌కు భారత్‌కు ముందు కరోనా షాక్ తగలడం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం జట్టు సభ్యులంతా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments