Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాగ్రత్తగా డ్రైవ్ చేయమని అప్పుడే శిఖర్ ధావన్ చెప్పాడు...

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (16:28 IST)
ప్రముఖ భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ సమీపంలోని రూర్కీలో కారు నడుపుతుండగా, కారు అదుపు తప్పి బారికేడ్‌ను ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ సందర్భంలో, రిషబ్ పంత్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. ఐసీయూ చికిత్స పొందుతూ.. క్రిటికల్ స్టేజ్ దాటాడు. 
 
ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం, శిఖర్ ధావన్ రిషబ్ పంత్‌కు సలహా ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రిషబ్ పంత్ "నాకు కొంత సలహా ఇవ్వండి" అని అడిగాడు. దాని గురించి కూడా ఆలోచించకుండా, "నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి" అని ధావన్ చెప్పాడు. 
 
ఈ సలహా నిజం అన్నట్లే ప్రస్తుతం జరిగిన ఈ కారు ప్రమాదాన్ని బట్టి తెలుస్తోంది. రోడ్డుపై మంచు కురుస్తుండటం, రిషబ్ పంత్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments