Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ స్వతంత్ర ఛైర్మన్‌గా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నిక

Webdunia
గురువారం, 12 మే 2016 (12:32 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఐసీసీ గురువారం విడుదల చేసి ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈయన ఐసీసీ తొలి స్వతంత్ర ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని ఆ ప్రకటనలో పేర్కొంది. 
 
మంగళవారం బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న శశాంక్ ఐసీసీ అత్యున్నత పదవికి ఎంపిక కావడం గమనార్హం. ప్రస్తుత ఎన్నికతో ఆయన ఈ పదవిలో మరో రెండేళ్ల వరకూ కొనసాగుతారు. ఆయన ఛైర్మన్‌గా తక్షణం విధుల్లోకి వచ్చినట్టని కూడా ఐసీసీ ప్రకటించింది. 
 
ఎన్నికైన తర్వాత శశాంక్ మాట్లాడుతూ.. ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపిక కావడం తనకు లభించిన గౌరవమని, తనను ఎన్నుకున్న ఐసీసీ డైరెక్టర్లందరికీ కృతజ్ఞతలని తెలిపారు. ఇందుకోసం బీసీసీఐ పూర్తి సహాయ సహకారాలు అందించిందన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

Deverakonda: తిరుపతిలో దేవరకొండ కింగ్‌డమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Sunny: సన్నీ లియోన్ నటించిన త్రిముఖ నుంచి ఐటెం సాంగ్ గిప్పా గిప్పా షూట్

తర్వాతి కథనం
Show comments