Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో పాకిస్థాన్ ఆడేందుకు రెడీ.. అయితే ఎంత రెవెన్యూ ఇస్తారు: అఫ్రిదీ

Webdunia
గురువారం, 12 నవంబరు 2015 (13:05 IST)
భారత్‌లో పాకిస్థాన్ క్రికెట్ ఆడితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఎంత ఆదాయం ఇస్తారని పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ అడిగాడు. పాకిస్థాన్‌తో భారత్ సిరీస్ నిర్వహించాలన్నదే తమ అభిమతమని పేర్కొన్న అఫ్రిదీ.. భారత్ వెళ్లి క్రికెట్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. అయితే బీసీసీఐ ఏది చెప్పినా... అందుకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని అఫ్రిది డిమాండ్ చేశాడు. 
 
ఈ విషయాన్ని పీసీపీ చీఫ్ షహర్యార్ ఖాన్ కూడా చెప్పారని...ఆయన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని అఫ్రిది తెలిపాడు. 2012-13లో తాము భారత్‌లో సిరీస్ ఆడినప్పుడు బీసీసీఐకి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరిందని అఫ్రిది గుర్తు చేశారు. అయితే పీసీబీకి ఏమీ రాలేదని అఫ్రిదీ చెప్పాడు. ఈ క్రమంలో, ఇప్పుడు ఇండియాలో పాకిస్థాన్ క్రికెట్ ఆడితే... పీసీబీకి ఎంత రెవెన్యూను ఇస్తారనే విషయాన్ని బీసీసీఐ లిఖితపూర్వకంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments