Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిమినిషిని హింసించిన కేసు.. దోషులుగా తేలితే.. హుస్సేన్ క్రికెట్ కెరీర్ గోవిందా..!

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2015 (12:18 IST)
పనిమనిషిని హింసించిన కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ దంపతులు దోషులుగా తేలితే అతని కెరీర్ ముగిసినట్లేనని తెలుస్తోంది. షహదత్ హుస్సేన్ దంపతుల ఇంట్లో పనిచేస్తున్న 11 ఏళ్ల బాలికను వేధించి, హింసించినట్టు నమోదైన కేసులో భాగంగా షహదత్ హుస్సేన్ దంపతులు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసు ప్రాథమిక విచారణలో బాలికను హింసించిన మాట వాస్తవమేనని పోలీసులు చెప్తున్నారు. 
 
అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన కెరీర్‌ను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో పన్నిన కుట్ర ఇదని షహదత్ ఆరోపించాడు. ఈ కేసులో షహదత్ దంపతులు దోషులుగా తేలితే వారికి 14 ఏళ్ల కారాగార శిక్షపడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బంగ్లాదేశ్ తరపున 38 టెస్టులు, 51 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన షహదత్ హుస్సేన్, అతని భార్య నృటో షహదత్‌‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments