Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో లలిత్ మోడీని కలవలేదు.. అవన్నీ పుకార్లే: షారూఖ్ ఖాన్

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (11:52 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీని లండన్‌లో కలిశానని వచ్చిన వార్తలను బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఖండించారు. కోల్ కతా నైట్ రైడర్స్‌కు తాను ఓనర్ని మాత్రమేనని.. లలిత్ మోడీతో సంబంధం ఛైర్మన్‌గా సమయంలోనేనని షారూఖ్ స్పష్టం చేశారు. షూటింగ్ కోసం లండన్ వెళ్లానని చెప్పారు. తనకు లండన్‌లో సమయమే లేదని, లలిత్ మోడీని కలవలేదని చెప్పిన ఆయన, తాను కలిసుంటే, ఈ పాటికి మోడీ అందరికీ చెప్పి వుండేవాడని షారూఖ్ వ్యాఖ్యానించారు. 
 
తనపై ఆరోపణలు వచ్చిన రోజు తాను లండన్‌‍లో లేనని బల్గేరియాలో ఉన్నానని.. అంతకుముందు రోజు రాత్రి 6 గంటల వరకు కబుర్లు చెప్పుకుంటూ యూనిట్‌తో గడిపానని.. ఆ తర్వాత విమానాశ్రయానికి వచ్చి రెండు గంటల సమయంలో విమానం ఎక్కి తదుపరి రోజు సాయంత్రం ఆరింటికి దిగామన్నారు. ఆ తర్వాత తన కుమార్తె, కుమారుడు స్కూల్ అడ్మిషన్ పనుల్లో బిజీ బిజీ అయ్యానని ఖాన్ చెప్పారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments