Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీ ఫైనల్‌లో శక్తిమేరకు పోరాడారు... ధోనీ సతీమణి సాక్షి

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (12:04 IST)
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు విజయం కోసం శక్తి మేరకు పోరాడారాని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి సింగ్ ధోనీ అభిప్రాయపడింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ప్రదర్శనను చూసి ఎంతో గర్విస్తున్నట్టు ఆమె పేర్కొంది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
నిజానికి సెమీ ఫైనల్ మ్యాచ్ నుంచి క్వార్టర్ ఫైనల్ వరకు అద్భుత ప్రదర్శన చూపిన భారత క్రికెట్ జట్టు.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ప్రత్యర్థి నిర్ధేశించిన 329 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని చేధించలేక కేవలం 233 పరుగులకే ఆలౌట్ అంది. దీంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాక్షి సింగ్ ధోనీ మాత్రం ‘‘శక్తిమేర పోరాడారు. చాలా గర్వంగా ఉంది. కొన్ని మ్యాచ్ ల్లో గెలిస్తే, కొన్నింటిలో ఓడిపోతుంటాం. ఏదేమైనా ఎట్టకేలకు నా భర్తను చూడబోతున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments