Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్‌కు సెంచరీలు చేయడం వరకే తెలుసు.. సెహ్వాగ్‌లా ఆడమని చెప్పేవాడ్ని: కపిల్

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2015 (17:21 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాస్టర్‌కు సచిన్‌కు సెంచరీలు చేయడమే తెలుసునని.. వాటిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా మార్చడం ఎలాగనేది ఆతనికి తెలియదని.. అదే తెలిసుంటే సచిన్ మరింత ఎత్తులో ఉండేవాడని.. కపిల్ వ్యాఖ్యానించాడు. సెంచరీలు నమోదు చేసుకోవడం కాదని.. వీరేంద్ర సెహ్వాగ్‌లా డబుల్ సెంచరీలు ఎలా సాధించాలనేదానిపై దృష్టి పెట్టమని చాలాసార్లు చెప్పానని కపిల్ చెప్పాడు. 
 
మాస్టర్ సచిన్‌లో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. దానికి సచిన్ సరైన న్యాయం చేయలేదని కపిల్ వ్యాఖ్యానించాడు. ఎన్నో డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సచిన్ ఖాతా నుంచి మిస్ అయ్యాయని, తన మాటలను తప్పుగా అనుకోవద్దని కపిల్ వ్యాఖ్యానించాడు. తాను తన అనుభవాన్ని మరింతగా వాడుకుని ఉంటే ఇంకా ఎక్కువ సమయం సేవలందిస్తూ ఉండేవాడన్నదే తన అభిప్రాయమన్నాడు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments