Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడలు.. భారత క్రికెట్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రితురాజ్

Webdunia
శనివారం, 15 జులై 2023 (12:00 IST)
అక్టోబర్ 5న చైనాలో జరగనున్న ఆసియా క్రీడల కోసం బరిలోకి దిగే భారత క్రికెట్ జట్టు పేర్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ ఈవెంట్‌కు భారత జట్టుకు రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 
 
గైక్వాడ్, జితేష్, మరియు రింకూతో పాటు, అర్ష్దీప్ సింగ్, రాహుల్ చాహర్, తిలక్ వర్మ కూడా ఆసియా క్రీడలలో చేర్చబడ్డారు. అయితే కాంటినెంటల్ గేమ్స్ కోసం భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు జట్టులో చోటు దక్కలేదు. 
 
ఆసియా క్రీడలకు భారత జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (wk), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

తర్వాతి కథనం
Show comments