Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసోలేషన్: ఆ ఐదుగురు క్రికెటర్లకు కరోనా నెగటివ్..

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (13:53 IST)
మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్ళిన ఐదుగురు క్రికెటర్స్ భోజనం చేస్తుండగా.. పక్క టేబుల్‌పైన ఉన్న నవల్‌దీప్‌ సింగ్‌ అనే అభిమాని వీరి బిల్లు చెల్లించాడు. ఇందుకు గాను రిషబ్ పంత్‌.. నవల్‌దీప్‌ని హగ్ చేసుకున్నట్టు బీసీసీఐ గుర్తించడంతో ఐదుగురిని ఐసోలేషన్‌కు పంపారు. 
 
భారత వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షా బయో సెక్యూరిటీ ప్రోటోకాల్‌ని ఉల్లంఘించడంతో వారిని ఐసొలేషన్‌కు పంపినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో... తాజాగా రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షాలతో పాటు మిగతా ఇండియన్ క్రికెటర్స్‌, సిబ్బందికి ఆర్‌పీసీఆర్ కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగెటివ్ అని తేలింది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

నిన్నే ప్రేమిస్తున్నా, మాట్లాడుకుందాం రమ్మని లాడ్జి గదిలో అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments