ఆ రోజు నా భార్య ఎందుకు ఏడ్చిందంటే? రోహిత్ శర్మ

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (18:08 IST)
Rohit Sharma
2017లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ మూడో డబుల్ సెంచరీని సాధించగా అదే రోజు అతని రెండో వివాహ వార్షికోత్సవం కూడా. రోహిత్ డబుల్ సెంచరీని సమీపిస్తున్న సమయంలో స్టాండ్స్‌లో అతని భార్య రితిక కాస్త కన్నీరు పెట్టుకుంది. 
 
దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. మయాంక్ అగర్వాల్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ... ఎందుకు ఏడ్చావని ఆమెను అడిగితే.. 196వ పరుగు కోసం తాను డైవ్ చేయాల్సి వచ్చిందని.. దీంతో తన చెయ్యి మెలిక పడటంతో ఏడ్చేసిందని చెప్పుకొచ్చాడు. ఆమె చాలా సున్నితమైన వ్యక్తి అంటూ తెలిపాడు.
 
కాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మైదానంలో ఆడుతున్నాడంటే అతని భార్య రితికా చేసే సందడిని కెమెరాలన్నీ చూస్తూవుంటాయి. రోహిత్ సిక్స్ కొట్టినా అవుట్ అయినా సరే కెమెరాలు ఆమె వైపు చూపిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

తర్వాతి కథనం
Show comments