Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ చేతిలో ఓడిన ముంబై - రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (08:47 IST)
ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా, ఢిల్లీ చేతిలో ముంబై ఇండియన్స్ జట్టు ఓడింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం విధించారు. ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లలో భాగంగా, ఆదివారం ఢిల్లీ వర్సెస్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
 
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు మరో 10 బంతులు మిగిలివుండగానే ఆరు వికెట్ల మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 
 
అయితే, నిర్ధిష్ట సమయంలో తన బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం విధించారు. ఫలితంగా ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

తర్వాతి కథనం
Show comments