Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెహ్వాగ్ చమత్కారం.. పాట్ కమిన్స్ వడ పావ్ ట్వీట్ వైరల్

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (13:41 IST)
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటాడనే సంగతి తెలిసిందే. తన చమత్కారంతో సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసి ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. ఐపీఎల్‌ 2022లో భాగంగా కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత సెహ్వాగ్ పాట్ కమిన్స్  గురించి ట్వీట్ చేశాడు.
 
ముంబై ఇండియన్స్‌పై పాట్ కమిన్స్ 15 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. 373 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 19 నిమిషాల్లో కమిన్స్ సునామీ సృష్టించాడు. 
 
ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత, వీరేంద్ర సెహ్వాగ్ ఒక ట్వీట్ చేశాడు. ' నోటి వడ పావ్‌ను లాగేసుకున్నట్లు ప్యాట్ కమిన్స్ ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ను లాగేసుకున్నాడని ట్వీట్ చేశాడు. పాట్ కమ్మిన్స్, క్లీన్ హిట్టింగ్ అత్యంత అద్భుత ప్రదర్శనల్లో ఒటిగా నిలిస్తుందన్నారు. చివరగా రోహిత్ అభిమానుల కంటే అతని బ్యాటింగ్‌కి పెద్ద నేను అభిమాని అని చెప్పాడు.
 
ప్యాట్‌ కమిన్స్‌పై కోల్‌కత్తా జట్టు యజమాని షారుఖ్‌ ఖాన్‌తో పాటు పలువురు మాజీలు పొగడ్తల వర్షం కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీగల్స్‌తో జాగ్రత్త.. మహిళ చేతిలోని ఐస్‌క్రీమ్‌ను టేస్ట్ చేసిన పక్షి (video)

వ్యక్తిత్వ హననానికి పాల్పడే సైకోలను నడిరోడ్డుపై ఉరితీయాలి : వైఎస్ భారతి

ఇలాంటి సైకోలను బహిరంగంగా ఉరితీస్తే తప్పు ఉండదు- వైఎస్ షర్మిల

ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలు.. ఏకకాలంలో మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు

కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులకు శిక్ష!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

తర్వాతి కథనం
Show comments