రియాన్ పరాగ్‌ ఓవర్ బిల్డప్.. క్యాచ్ మిస్ చేసి ట్రోలర్స్‌కి దొరికిపోయాడు..

Webdunia
శనివారం, 28 మే 2022 (15:03 IST)
Riyan Parag
రియాన్ పరాగ్‌ ప్రస్తుతం ఇతని పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. ఆటతో కంటే ఓవర్ బిల్డప్‌తో వార్తల్లో నిలుస్తాడు. అతడికిది కేవలం నాలుగో సీజన్ మాత్రమే.
 
ఇప్పటి వరకు ఆడిన 46 మ్యాచ్ ల్లో కేవలం 507 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ సీజన్ లో అయితే 16 మ్యాచ్ ల్లో కేవలం 168 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ తీశాడు. 
 
ఇతడు తమ జట్టుకు మంచి ఫినిషర్ అవుతాడని ఫిబ్రవరి నెలలో జరిగిన వేలంలో రాజస్తాన్ రాయల్స్ ఏకంగా రూ.3.8 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. కానీ అనుకున్నట్లు కుదురుకోలేదు. 
 
తాజాగా ఎంతటి కష్టమైన క్యాచ్ నైనా సరే కళ్లుమూసుకుని పట్టేస్తా అన్నట్లు బిల్డప్ ఇచ్చే రియాన్ పరాగ్.. రాయల్ చాలెంజ్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈజీ క్యాచ్‌ను మిస్ చేసి ట్రోలర్స్‌కు దొరికిపోయాడు.  
 
క్వాలిఫయర్ 2లో భాగంగా రజత్ పటిదార్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను రియాన్ పరాగ్ మిస్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ గెలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ జట్టు ఫ్యాన్స్ పరాగ్‌ను ఉతికి ఆరేసేవారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

తర్వాతి కథనం
Show comments