Webdunia - Bharat's app for daily news and videos

Install App

తను కొట్టిన సిక్సర్ కారణంగా గాయపడిన కెమెరామెన్... సారీ చెప్పిన పంత్!

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (16:56 IST)
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పెద్ద మనసు చాటుకున్నాడు. తాను కొట్టిన సిక్సర్ కారణంగా మైదానంలో కెమెరామెన్ గాయపడ్డాడు. దీంతో ఆ కెమెరామెన్‌గు సారీ చెప్పాడు. సదరు వ్యక్తి త్వరగా కోలుకోవాలని క్షమాపణ సందేశాన్ని పంపించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ ట్విట్టర్ షేర్ చేసింది. దీంతో పంత్ నామస్మరణతో సోషల్ మీడియా మంగళవారం నుంచి మార్మోగిపోతుంది. 
 
కాగా, మంగళవారం గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ బ్యాట్‌తో రెచ్చిపోయిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో విరుచుకుపడి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులను ఆడిన పంత్ ఎనిమిది సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో 88 పరుగులు చేసి పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 
 
ఈ క్రమంలో పంత్ బ్యాట్ నుంచి జాలువారిన సిక్సర్లతో ఒకటి బీసీసీఐ ప్రొడక్షన్ క్రూకు సంబంధించిన కెమెరామెన్‌కు తగిలింది. ఇది తెలిసి పంత్ మ్యాచ్ అనంతరం దేబశిష్ అనే సదరు కెమెరామెన్‌కు క్షమాపణ సందేశం పంపించాడు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments