Webdunia - Bharat's app for daily news and videos

Install App

తను కొట్టిన సిక్సర్ కారణంగా గాయపడిన కెమెరామెన్... సారీ చెప్పిన పంత్!

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (16:56 IST)
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పెద్ద మనసు చాటుకున్నాడు. తాను కొట్టిన సిక్సర్ కారణంగా మైదానంలో కెమెరామెన్ గాయపడ్డాడు. దీంతో ఆ కెమెరామెన్‌గు సారీ చెప్పాడు. సదరు వ్యక్తి త్వరగా కోలుకోవాలని క్షమాపణ సందేశాన్ని పంపించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ ట్విట్టర్ షేర్ చేసింది. దీంతో పంత్ నామస్మరణతో సోషల్ మీడియా మంగళవారం నుంచి మార్మోగిపోతుంది. 
 
కాగా, మంగళవారం గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ బ్యాట్‌తో రెచ్చిపోయిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో విరుచుకుపడి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులను ఆడిన పంత్ ఎనిమిది సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో 88 పరుగులు చేసి పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 
 
ఈ క్రమంలో పంత్ బ్యాట్ నుంచి జాలువారిన సిక్సర్లతో ఒకటి బీసీసీఐ ప్రొడక్షన్ క్రూకు సంబంధించిన కెమెరామెన్‌కు తగిలింది. ఇది తెలిసి పంత్ మ్యాచ్ అనంతరం దేబశిష్ అనే సదరు కెమెరామెన్‌కు క్షమాపణ సందేశం పంపించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానా కట్టకపోతే జైలుకు పోతావ్: భయంతో ఉరి వేసుకున్న వ్యక్తి

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

School bus: సైకిల్‌పై రోడ్డుపైకి బాలుడు... స్కూల్ బస్సు టైర్ కిందపడి మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తర్వాతి కథనం
Show comments