భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (14:02 IST)
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తద్వారా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరసన చేరాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా 4 వేల పరుగులు సాధించిన రెండో భారత్ వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పంత్ 46 పరుగులు సాధించి మెహిదీ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 
 
అయితే, ధోనీ రికార్డుతో పోల్చితే పంత్ రికార్డు చాలా చిన్నది. ధోనీ ఏకంగా 535 మ్యాచ్లలో 17092 పరుగులు చేయగా, స్ట్రైక్ రేట్ 44.74 శాతంగా ఉంది. ఇందులో 15 సెంచరీలు, 108 అర్థ సెంచరీలు ఉన్నాయి. 
 
ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే ఇప్పటివరకు 128 మ్యాచ్‌లు ఆడి 4021 పరుగులు మాత్రే చేశాడు. స్ట్రైక్ రేట్ 33.78 శాతంగా ఉంది. ఇందులో వికెట్ కీపర్‌గా సాధించిన పరుగులు చూస్తే మాత్రం 109 మ్యాచ్‌లకు గాను 3651 పరుగులు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు నుంచి జారిపడ్డ నవదంపతులు మృతి కేసులో ట్విస్ట్, రైల్లో ఇద్దరూ గొడవ వీడియో వైరల్

రాజమండ్రిలో స్మార్ట్ సొల్యూషన్లతో ట్రాఫిక్ కంట్రోల్.. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్లతో..?

Telangana : తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తండ్రి పేరుతో రూ.3 కోట్లకు బీమా... తర్వాత పాము కాటుతో చంపేసిన కన్నబిడ్డలు

Chandrababu: పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Neha Sharma: నేహా శర్మకు చెందిన రూ.1.26 కోట్ల విలువైన ఆస్తుల జప్తు

Roshan: ఛాంపియన్: షూటింగ్లో కొన్ని గాయాలు అయ్యాయి : రోషన్

Kokkoroko: రమేష్ వర్మ నిర్మాణ సంస్థ చిత్రం కొక్కోరొకో షూటింగ్ పూర్తి

మైథలాజికల్ రూరల్ డ్రామా కథ తో అవినాష్ తిరువీధుల .. వానర సినిమా

Sridevi Appalla: బ్యాండ్ మేళం... ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్ అంటోన్న శ్రీదేవి అపళ్ల‌

తర్వాతి కథనం
Show comments