Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (14:02 IST)
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తద్వారా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరసన చేరాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా 4 వేల పరుగులు సాధించిన రెండో భారత్ వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పంత్ 46 పరుగులు సాధించి మెహిదీ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 
 
అయితే, ధోనీ రికార్డుతో పోల్చితే పంత్ రికార్డు చాలా చిన్నది. ధోనీ ఏకంగా 535 మ్యాచ్లలో 17092 పరుగులు చేయగా, స్ట్రైక్ రేట్ 44.74 శాతంగా ఉంది. ఇందులో 15 సెంచరీలు, 108 అర్థ సెంచరీలు ఉన్నాయి. 
 
ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే ఇప్పటివరకు 128 మ్యాచ్‌లు ఆడి 4021 పరుగులు మాత్రే చేశాడు. స్ట్రైక్ రేట్ 33.78 శాతంగా ఉంది. ఇందులో వికెట్ కీపర్‌గా సాధించిన పరుగులు చూస్తే మాత్రం 109 మ్యాచ్‌లకు గాను 3651 పరుగులు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

తర్వాతి కథనం
Show comments