Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా హృదయం ముక్కలైంది : రికీపాంటింగ్

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (17:35 IST)
న్యూజిలాండ్‌ దేశంలో క్రైస్ట్‌చర్చ్ మసీదుల్లో మారణహోమంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ కోసం ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాంటింగ్.. మసీదులపై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించాడు. ఈ మారణహోమాన్ని చూసి తన హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ఈ కాల్పులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ ఉన్మాది మారణకాండలో అసువులు బాసిన వారిని చూస్తే చాలా బాధగా ఉంది. ప్రాక్టీస్ కోసం బస్సులో బయల్దేరుతున్నప్పుడు కొంతమంది క్రికెటర్లు మొబైల్ ఫోన్లలో వీడియో క్లిప్పింగ్‌లను చూపించారు. వాటిని చూసేందుకు నేను ధైర్యం చేయలేకపోయా. ఈ ఘటనకు సంబంధించి ఉదయం నుంచి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు.
 
ఇలాంటి ఘటనలు న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్‌కే పరిమితమవుతాయనుకోవడం లేదు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లోనూ జరిగే అవకాశముంది. అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. అాగే, ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతిచేకూరాలని ఆ దేవాన్ని ప్రార్థిస్తున్నా అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

తర్వాతి కథనం
Show comments