Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ వేలం పాటల నుంచి డ్రాప్ చేశారు : హ్యూమర్ మ్యాన్

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (18:37 IST)
ఐపీఎల్ వేలం పాటల వ్యాఖ్యతగా తనను డ్రాప్ చేశారంటూ 'ది హ్యూమర్ మ్యాన్' రిచర్డ్ మాడ్లీ వెల్లడించాడు. ఇప్పటివరకు 11 సీజన్‌ల కోసం జరిగిన వేలం పాటల కోసం వ్యాఖ్యాతగా రిచర్డ్ మాడ్లీ వ్యవహరించారు. కానీ, ఈనెల 18వ తేదీన జైపూర్ వేదికగా ప్రారంభంకానున్న 12వ ఐపీఎల్ సీజన్‌కు మాత్రం రిచర్డ్ మాడ్లీని దూరంగా ఉండనున్నారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశాడు. 
 
ఐపీఎల్ 2019 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం పాటలకు తాను వ్యాఖ్యాతగా వ్యవహరించడం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి 11వ సీజన్ వరకు తాను వ్యాఖ్యాతగా వ్యవహరించాను. కానీ, 2019 సీజన్‌ వేలం పాటలకు దూరంగా ఉంటున్నాను. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఐపీఎల్ వేలం పాటల నుంచి బీసీసీఐ డ్రాప్ చేసింది అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
 
నిజానికి ఐపీఎల్ వేలం పాటల నుంచి తప్పుకోవడం తన నిర్ణయం కాదు. ఈ వేలానికి హాజరుకావాలని బీసీసీఐ తనను ఆహ్వానించలేదని చెప్పారు. ఏది ఏమైనా భారతదేశంలో తన మిత్రులను, అభిమానులను తాను ఎంతో మిస్ అవుతాని అని రిచర్డ్ మాడ్లీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

Hyderabad: కారును ఢీకొన్న వ్యాన్.. నుజ్జు నుజ్జు.. ముగ్గురు మృతి

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments