Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. OTT ప్లాట్‌ఫారమ్‌లో రికార్డు..

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (11:16 IST)
వరల్డ్ కప్ మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తాజాగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రికార్డ్ సాధించింది. ఈ మ్యాచ్‌ను శనివారం ఎంతో ఆసక్తిగా తిలకించారు.. క్రికెట్ ఫ్యాన్స్. ఈ మ్యాచ్‌ను ఆఫ్‌లైన్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు.
 
ప్రేక్షకులు OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్ స్టార్‌లో ఏకకాలంలో 35 మిలియన్లకు పైగా చూశారు.
 
అంటే మూడున్నర కోట్ల మందికి పైగా వీక్షకులు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించారు. దీంతో వరల్డ్ వైడ్ OTT చరిత్రలో ఏ క్రీడకూ రాని భారీ రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి భారత్-పాక్‌ల మధ్య అసలైన మ్యాచ్‌నే అతిపెద్ద పోటీ అని మరోసారి రుజువైంది. ICC ODI ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్ హ్యాట్రిక్ కొట్టింది. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తిరుగులేని విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments