Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాల ముందు భార్యతో కలిసి ఫోజులిచ్చిన క్రికెటర్ ఎవరు? రూ.20 వేల ఫైన్!

ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన భార్యతో కలసి సింహాల సఫారీలోకి వెళ్లి సింహాలతో సెల్ఫీలు దిగి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అసలు విషయం ఏంటంటే... గిర్ నేషనల్ పార్క్ అండ్ సాం

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2016 (09:02 IST)
ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన భార్యతో కలసి సింహాల సఫారీలోకి వెళ్లి సింహాలతో సెల్ఫీలు దిగి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అసలు విషయం ఏంటంటే... గిర్ నేషనల్ పార్క్ అండ్ సాంక్చ్యూరీ(జీఎన్పీఎస్)లోని లైన్ సఫారీకి తన భార్య స్నేహితులతో కలిసి వెళ్లారు. జిప్సీలో తిరుగుతూ సింహాలను చూసి ఎంజాయ్ చేశారు. అయితే, అలా వెళుతున్న క్రమంలో మధ్య జిప్సీని ఆపి దిగడమే కాకుండా కొన్ని సింహాలకు 10 నుంచి 13 మీటర్ల దూరంలో తన భార్యతో కలిసి కూర్చొని తాఫీగా నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. 
 
సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే, తమ ఆనందం కోసం ఈ ఫొటో తీసుకున్నప్పటికీ వన్యప్రాణి సంరక్షణ చట్టానికి ఈ చర్య వ్యతిరేకం కావడంతో దీనిపై విచారణకు ఆదేశించారు. దీంతో అటవీ శాఖ అధికారులు జడేజాకు రూ.20 వేల అపరాధం విధించారు. ఈ ఫొటోలపై నెటిజన్ల విమర్శలను సైతం జడేజా పట్టించుకోలేదు. అంతేకాదు ఏం చేసుకుంటారో చేసుకోండంటూ జడేజా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సంఘటనపై విచారణ నివేదిక పెండింగ్‌లో ఉండగానే అటవీశాఖ ఈ జరిమానా విధించడం గమనార్హం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments