Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాల ముందు భార్యతో కలిసి ఫోజులిచ్చిన క్రికెటర్ ఎవరు? రూ.20 వేల ఫైన్!

ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన భార్యతో కలసి సింహాల సఫారీలోకి వెళ్లి సింహాలతో సెల్ఫీలు దిగి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అసలు విషయం ఏంటంటే... గిర్ నేషనల్ పార్క్ అండ్ సాం

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2016 (09:02 IST)
ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన భార్యతో కలసి సింహాల సఫారీలోకి వెళ్లి సింహాలతో సెల్ఫీలు దిగి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అసలు విషయం ఏంటంటే... గిర్ నేషనల్ పార్క్ అండ్ సాంక్చ్యూరీ(జీఎన్పీఎస్)లోని లైన్ సఫారీకి తన భార్య స్నేహితులతో కలిసి వెళ్లారు. జిప్సీలో తిరుగుతూ సింహాలను చూసి ఎంజాయ్ చేశారు. అయితే, అలా వెళుతున్న క్రమంలో మధ్య జిప్సీని ఆపి దిగడమే కాకుండా కొన్ని సింహాలకు 10 నుంచి 13 మీటర్ల దూరంలో తన భార్యతో కలిసి కూర్చొని తాఫీగా నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. 
 
సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే, తమ ఆనందం కోసం ఈ ఫొటో తీసుకున్నప్పటికీ వన్యప్రాణి సంరక్షణ చట్టానికి ఈ చర్య వ్యతిరేకం కావడంతో దీనిపై విచారణకు ఆదేశించారు. దీంతో అటవీ శాఖ అధికారులు జడేజాకు రూ.20 వేల అపరాధం విధించారు. ఈ ఫొటోలపై నెటిజన్ల విమర్శలను సైతం జడేజా పట్టించుకోలేదు. అంతేకాదు ఏం చేసుకుంటారో చేసుకోండంటూ జడేజా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సంఘటనపై విచారణ నివేదిక పెండింగ్‌లో ఉండగానే అటవీశాఖ ఈ జరిమానా విధించడం గమనార్హం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Teacher: విద్యార్థినులను చెప్పుతో కొట్టిన టీచర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్ : తెలంగాణ సర్కారు

గూఢచర్య - భారత్ సిమ్ కార్డు చేరవేత.. నిందితుడి అరెస్టు

Passing Stars: ప్రపంచం అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయా? కారణం ఒక్క నక్షత్రం?

హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

తర్వాతి కథనం
Show comments