Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు డైరక్టర్‌ రవిశాస్త్రి పదవీ కాలం పొడగింపు : బీసీసీఐ

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2015 (17:23 IST)
భారత క్రికెట్ జట్టు డైరక్టర్ పదవిని మరో యేడాది కాలం పెంచుతూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం అధికారంగా ప్రకటించింది. అలాగే, ఇప్పట్లో టీమిండియాకు కొత్త కోచ్ నియామకం కూడా లేదని తేల్చి చెప్పింది. టీమిండియా కోచ్‌గా డెంకన్ ఫ్లెచర్ రాజీనామా చేసిన తర్వాత కొత్త కోచ్‌ను ఎంపిక చేయని విషయం తెల్సిందే. 
 
మరోవైపు.. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ మధ్య మంచి అవగాహన ఉందని, కొత్త కోచ్‌ను నియమిస్తే, అవగాహన లోపంతో టీమిండియా ఇబ్బందుల్లో పడే అవకాశముందని భావించిన బీసీసీఐ, రవిశాస్త్రిని మరో ఏడాది పాటు డైరెక్టర్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో టీమిండియాకు కోచ్ కమ్ డైరెక్టర్‌గా రవిశాస్త్రి మరో ఏడాదిపాటు కొనసాగుతారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments