Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్‌గా రోజర్ బిన్నీ! సరైన నిర్ణయమన్న రవిశాస్త్రి

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (20:07 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్‌గా రోజర్ బిన్నీ నియామకం ఖరారైంది. ఆయన ఈ నెల 18వ తేదీ నుంచి బీసీసీఐ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1983లో ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడుగా ఉన్నారు. 
 
ఈ నియామకంపై ఆ జట్టు సభ్యుడైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించారు. బీసీసీఐ చీఫ్‌గా రోజర్ బిన్నీ నియామకం సరైన నిర్ణయమని అన్నారు. బిన్నీ విజయవంతమైన బీసీసీఐ అధ్యక్షుడుగా కొనసాగుతాడని, ఆయనకు ఆ మేరకు అన్ని విధాలా శక్తి  సామర్థ్యాలు ఉన్నాయని రవిశాస్త్రి అన్నారు. 
 
బిన్నీని ఎంపికపట్ల తాను సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. ఎందుకంటే బిన్నీ ప్రపంచ కప్‌లో తన సహచర ఆటగాడు, కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని తెలిపారు. పైగా, బీసీసీఐ చరిత్రలో ప్రపంచ కప్ విజేత జట్టుకు చెందిన సభ్యుడిని బీసీసీఐ చీఫ్‌గా నియమించడం ఇదే తొలిసారి అని రవిశాస్త్రి గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments