Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ Vs కోహ్లీ: ఐపీఎల్-8 ఫైనల్స్ అర్హత సాధించే జట్టు ఏది?

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (11:34 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర మ్యాచ్ శుక్రవారం జరగనుంది. భారత టెస్టు డట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే జట్టు కెప్టెన్ ధోనీల నేతృత్వంలోని బెంగళూరు, చెన్నై జట్లు ఫైనల్‌లో స్థానం కోసం క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తలపడనున్నాయి. రాంచీలో జరిగే ఈ మ్యాచ్ కోసం కేటాయించిన టిక్కెట్లన్నీ అమ్ముడుపోగా, ఈ పోరు అభిమానులను అలరిస్తుందని క్రీడాపండితులు భావిస్తున్నారు. 
 
కెప్టెన్ కూల్‌గా పేరున్న ధోనీ, తన టీంను గెలిపిస్తాడా? లేదా మంచి దూకుడు మీదున్న కోహ్లీ దాన్ని కొనసాగిస్తాడా? అన్నది శుక్రవారం తేలనుంది. ఈ పోరులో గెలిచే జట్టు ఆదివారం నాడు ముంబైతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు సగం గెలిచినట్టేనని అంచనా.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments