Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్‌లో ఐపీఎల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై..!

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (16:37 IST)
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో భాగంగా ఆదివారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్ట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
రాయల్స్ జట్టులో కెప్టెన్ స్టీవెన్ స్మిత్, వాట్సన్, రహానే, సంజూ శాంసన్, ఫాక్నర్... చెన్నై జట్టులో ధోనీ, డ్వేన్ స్మిత్, మెక్ కల్లమ్, రైనా, డు ప్లెసిస్, బ్రావో వంటి విధ్వంసక ఆటగాళ్లు ఉండడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్ పై నెలకొంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments